Kanipakam | కాణిపాకంలో ఆర్జిత, ఉదయాస్తమాన సేవలు ప్రారంభం

-

Kanipakam |కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక ఆలయంలో నూతనంగా ఆర్జిత, ఉదయాస్తమాన సేవలు ప్రారంభిస్తూ ఆలయ అధికారులు నిర్ణయించారు. మార్చి 4 నుంచి సహస్ర నామార్చన ఆర్జిత సేవను, 5 నుంచి ఉదయాస్తమాన సేవను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సహస్ర నామార్చన సేవ రోజూ ఉదయం 6-6.45 గంటల మధ్య జరుగుతుందని చెప్పారు. టికెట్ ధర రూ.వెయ్యి కాగా, ఇద్దరు భక్తులకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. రూ.లక్ష చెల్లిస్తే ఉదయాస్తమాన సేవలో పదేళ్లపాటు పాల్గొనవచ్చని వివరించారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...