Corona Update |దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు వచ్చాయంటే?

-

Corona Update |దేశంలో నిన్నటి కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,692 కరోనా కేసులు వెలుగులోకి రాగా.. 19మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 66,170గా ఉంది. మొత్తం 2,29,739మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 5.09 శాతంగా నమోదైంది. ఇండియాలో రికవరీ కేసుల సంఖ్య ప్రస్తుతం 4,42,72,256 ఉండగా.. రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.48 కోట్లకు చేరింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 5,31,258కి నమోదైంది. ప్రస్తుతం మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.6 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ జరిగినట్లు కేంద్రం తెలిపింది.

- Advertisement -
Read Also: పొలిటీషియన్స్, సెలబ్రెటీలు, క్రికెటర్లకు షాక్ ఇచ్చిన ట్విట్టర్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...