Anantapuram |అల్పాహారం కోసం పోలీసుల అవస్థలు

-

అనంతపురం(Anantapur) జిల్లా కల్యాదుర్గంలో సీఎం జగన్ పర్యటన బందోబస్తుకు వచ్చిన పోలీసు సిబ్బందికి అల్పాహారం కోసం తిప్పలు పడ్డారు. తెల్లవారుజామున 3 గంటలకే విధులకు హాజరై.. ఉదయం 10 గంటలైనా అల్పాహారం ఇవ్వకపోవడంతో పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలోని హోటళ్లు, దుకాణాల మూసివేతతో టిఫిన్లు దొరక్క అవస్థలు పడ్డ పోలీసులు.. ఒక వాహనంలో అల్పాహారం తీసుకురావడంతో పొట్లాల కోసం ఎగబడ్డారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్ రైతు దినోత్సవం కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు.

- Advertisement -
Read Also: YSR బర్త్ డే స్పెషల్.. రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...