అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు(Chandrababu).. వైసీపీ హయాంలో అసలు శాంతి భద్రతలు అనేవే ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే కేసులు పెట్టి కటకటాల వెనక్కి పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వివరించారు చంద్రబాబు. అంతేకాకుండా ఆఖరికి ప్రతిపక్ష నేతలపై కూడా ఎన్నో తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. దానిని తాను అక్కడే నిరూపిస్తానని కూడా చెప్పారు.

- Advertisement -

అందుకోసమే సీఎం చంద్రబాబు.. ఒక్కసారి సభలో తమపై కేసులు ఉన్న నేతలు లేచి నిలబడాలని కోరారు. సీఎం కోరిక మేరకు తమపై తప్పుడు కేసులు బనాయించబడ్డ నేతలంతా లేచి నిలబడ్డారు. దాంతో ‘‘చూశారా అధ్యక్ష.. సభలో మెజారిటీ సభ్యులు తమపై తప్పుడు కేసులు ఉన్న వారే. దానంతటికీ కారణం గత ప్రభుత్వమే’’ అని వివరించారు. చంద్రబాబు(Chandrababu) చేసిన ఈ పనికి సభ అంతా నవ్వులు పూశాయి.

Read Also: ‘రుణమాఫీ’ అమలు ఓ సాహసమే: భట్టి
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ప్రభాస్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్.. రీ రిలీజ్ కానున్న ఏడు సినిమాలు

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) పుట్టినరోజుకు ఎంతో సమయం లేదు. అక్టోబర్ 23న...

సల్మాన్‌ ఖాన్‌ను సఫా చేయడానికి ప్లాన్.. మరొకరు అరెస్ట్..

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన సల్మాన్ ఖాన్‌(Salman Khan)ను హత్య చేయడం...