ఏపీలో ఐఏఎస్ అధికారులను బదిలీ

-

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐఏఎస్‌ల(IAS Officers) బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 13 మందిని అధికారులు బదిలీ అయ్యారు. అయితే అసలు కూటమి ప్రభుత్వం ఇంతలా ఎందుకు బదిలీలు చేపడుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గత ప్రభుత్వ హయాంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లో వైసీపీకి తొత్తులుగా వ్యవహరించారని, వైసీపీ చేతిలో కీలుబొమ్మలా ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి నేతలు కూడా ఇటువంటి విమర్శలు అనేక సార్లు చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరి బదిలీలను చేపడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.

- Advertisement -

బదిలీ అయిన IAS Officers వీరే

ప్రణాళిక సంఘం జాయింట్ సెక్రటరీగా అనంత శంకర్.
స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా పీఎస్ గిరీషా.
కర్నూలు జాయింట్ కలెక్టర్ నవ్య
గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరుగా ఎస్. భార్గవి.
ఫైబర్ నెట్ ఎండీగా దినేష్ కుమార్.
ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, డ్రోన్ కార్పోరేషన్ ఎండీగా దినేష్ కుమార్కు అదనపు బాధ్యతలు.

‘ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య.
అనంతపురం జాయింట్ కలెక్టర్గా డి.హరిత
తూర్పు గోదావరి జాయింట్ కలెక్టర్గా ఎస్. చిన్న రాముడు.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పి.శ్రీనివాసులు.
పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా టి.రాహుల్ కుమార్ రెడ్డి.
విజయనగరం జాయింట్ కలెక్టర్గా సేదు మాధవన్.
నెల్లూరు జాయింట్ కలెక్టర్గా కె.కార్తీక్.

Read Also: వారం రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం.. ప్రకటించిన మంత్రి
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...