Blast in Crackers Factory: తాడేపల్లిగూడెం అగ్ని ప్రమాదం పై సీఎం జగన్ దిగ్భ్రాంతి

-

3 killed in major fire at Blast in Crackers Factory in west godavari cm announces rs 10 lakh compensation: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బాణాసంచా తయారీ యూనిట్‌‌లో గురువారం జరిగిన పేలుడులో ముగ్గురు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదం పై సీఎం జగన్ స్పందించారు. వారి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని ఆయన వ్యక్తం చేశారు. బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా ప్రభుత్వం ఉంటుందన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ...