ఏపీ రాజధానిని అధికారికంగా గుర్తించిన ఎయిర్ ఇండియా

-

Amaravati |ఏపీ రాజధాని ఏది? కొంతకాలంగా ఎవరు చెప్పలేని పరిస్థితి. అమరావతి అని ప్రజలు అంటుంట.. వైజాగ్ అని ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఏపీ రాజధాని అమరావతి అని గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. గన్నవరం(Gannavaram) నుంచి ఢిల్లీ(Delhi) వెళ్లే విమానాల్లో గన్నవరం టూ ఢిల్లీ.. ఢిల్లీ టూ గన్నవరం అని పేర్కొనేంది. అయితే నేటి నుంచి అమరావతి(Amaravati) టూ ఢిల్లీ(Delhi) అని పేరు మార్చింది. వెబ్ సైట్ తో పాటు టికెట్లలో కూడా అమరావతి టూ ఢిల్లీ, ఢిల్లీ టూ అమరావతి అని పేర్లు మార్చింది. దీనిపై అమరావతి ప్రాంత రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కాగా ప్రభుత్వం మూడు రాజధానులు అని నిర్ణయం తీసుకోవడంతో అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు 12వందల రోజులుగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
Read Also: నేను కొట్టిన ప్రతి సిక్సర్ వారికి అంకితం ఇస్తున్నా: రింకూ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....