Maha Padayatra :మహాపాదయాత్రకు తాత్కాలిక విరామం

-

Maha Padayatra: ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కోర్టు అనుమతించిన వారికంటే పాదయాత్రలో అత్యధికమంది ఉండటంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పరిణామాలపై అమరావతి పరిరక్షణ సమితి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా మహాపాదయాత్ర (Maha Padayatra)ను నాలుగు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల తీరుపై న్యాయస్థానంలోనే తేల్చుకుని తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తామని హైకోర్టుకు సెలవులు ఉండటంతో 4 రోజులు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి ప్రకటించింది.

- Advertisement -

Read also: Sailajanath:స్పెషల్ స్టేటస్‌‌కు  కాంగ్రెస్ కట్టుబడి ఉంది

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...