చిన్నారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ‘గోరుముద్ద’ పథకంపై కీలక నిర్ణయం

-

రాష్ట్రంలో ఏ ఒక్క చిన్నారి కూడా రక్తహీనతతో, పౌష్టికాహార లోపంతో బాధపడకూడదు అనే ఆలోచనతో సీఎం జగన్ ‘గోరుముద్ద’ పథకాన్ని తీసుకువచ్చారు. పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు, పౌష్టిక ఆహారాన్ని కూడా అందించడమే ఈ పథకం లక్షణం.

- Advertisement -

ప్రతిరోజూ వివిధ వంటకాలతో పాటు గుడ్డు, చిక్కీ, పాయసంతో చిన్నారులకు భోజనం అందిస్తున్నారు. కాగా సీఎం జగన్ మరో అడుగు మందుకు వేసి వారానికి 3 సార్లు రాగి మాల్ట్‌ అందించాలని నిశ్చయించుకున్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా మార్చి 1 నుంచి పిల్లలకు రాగి మాల్ట్ అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...