Amaravati farmers: అమరావతి పాదయాత్రపై ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

-

Amaravati farmers: అమరావతి రైతుల పాదయాత్ర అనుమతిని రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టేసింది. 600 మంది రైతులు పాదయాత్రలో పాల్గొనవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఐడీ కార్డులు ఉన్నరైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని ఐడీ కార్డులు లేని రైతులకు పోలీసులు వెంటనే ఐడీ కార్డులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. సంఘీభావం తెలిపే ప్రజలు, నాయకులు రోడ్డుకు ఇరువైపులా ఉండాల్సిందేనని.. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని వెల్లడించింది. ఉత్తర్వులను అనుసరించి పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని అమరావతి రైతుల(Amaravati farmers)కు హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Read also: High Court: రాత్రి 10 గంటల తరువాత నిలిపివేయాల్సిందే

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...