అలర్ట్: శుక్రవారమే ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు

-

ఏపీలో ఇంటర్‌ పరీక్షల ఫలితాలు(AP Inter Results) శుక్రవారం విడుదల కానున్నాయి. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫస్టియర్, సెకండీయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు ఫలితాల విడుదలకు ఏర్పాట్లుపూర్తి చేశారు. రికార్డుస్ధాయిలో 22 రోజులలోనే ఇంటర్‌ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది.

- Advertisement -

AP Inter Results | రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు మార్చి 1 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 10లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు, సెకండియర్ పరీక్షలకు 5,35,865 మంది విద్యార్దులు హాజరయ్యారు. ఫలితాలను ఇంటర్మీడియట్ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇంటర్ బోర్డు అధికారులే ఈ ఏడాది ఫలితాలను ప్రకటించనున్నారు.

Read Also: మోసానికే జగన్ బ్రాండ్ అంబాసిడర్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

చంద్రబాబు నాకు గురువు కాదు.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..

టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ది గురుశిష్యుల...

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు

తెలంగాణలో రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం...