మంత్రి రోజాకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

-

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా(Minister RK Roja) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాలినొప్పి, వాపుతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని థౌజెండ్ లైట్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్న సమయంలో ఆమెకు అకస్మాత్తుగా కాలు నొప్పి, వాపు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగానే ఉందని.. త్వరలో ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. మంత్రి అనారోగ్యానికి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజా అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలుసుకున్న అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు లోనయ్యారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

Read Also:
1. టీడీపీలో చేరనున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....