Srisailam: శ్రీశైలం ఆలయంలో బాయిలర్ పేలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం

-

Srisailam: శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ప్రమాదం చోటుచేసుకుంది. దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్‌లో అల్పాహారం తయారీకి ఉపయోగించే బాయిలర్ పేలుడుకు గురైంది. ఘటనాస్థలిలో సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. స్టీమింగ్ బాయిలర్ బాగా వేడేక్కడంతో పేలిపోయినట్టుగా సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటన పై శ్రీశైలం (Srisailam)దేవస్థానం అధికారులు ప్రమాదం జరిగిన ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Read also: హీరోయిన్ రంభకు యాక్సిడెంట్..?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...