YS Avinash Reddy |మరోసారి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి CBI నోటీసులు

-

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy)కి సీపీఐ మరోసారి మరోసారి నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో మార్చి 6న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నంది. ఈ మేరకు శనివారం సాయంత్రం కడప జిల్లా పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు.. అవినాశ్ రెడ్డి తండ్రికి నోటీసులు అందించారు. నోటీసులు ఇవ్వడానికి అధికారులు వచ్చిన సమయంలో అవినాశ్ రెడ్డి అందుబాటులో లేకపోవడం మూలంగా ఆయన తండ్రి అందజేశారు. నాలుగు రోజుల కిందట ఈ నెల 12న విచారణకు రావాలని ఆదేశించారు. మరోసారి నోటీసులు ఇచ్చి ఈ నెల 6వ తేదీన తప్పకుండా రావాలని రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

- Advertisement -
Read Also: TDP ప్రభుత్వంపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...