Amaravati | అమరావతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్

-

Amaravati  | అమరావతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి R-5 జోన్లో 47 వేల ఇళ్లకు జులై 8న శంకుస్థాపన చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ తెలియజేశారు. కేంద్రం తొలిదశలో 47 వేల ఇళ్లు మంజూరు చేసిందని, రెండో దశలో మరో 3వేల ఇళ్లు మంజూరవుతాయని చెప్పారు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. 6 నుంచి 9 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని వివరించారు.

- Advertisement -
Read Also:
1. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్కాలు ట్రై చేయండి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...