Amaravati | అమరావతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్

-

Amaravati  | అమరావతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి R-5 జోన్లో 47 వేల ఇళ్లకు జులై 8న శంకుస్థాపన చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ తెలియజేశారు. కేంద్రం తొలిదశలో 47 వేల ఇళ్లు మంజూరు చేసిందని, రెండో దశలో మరో 3వేల ఇళ్లు మంజూరవుతాయని చెప్పారు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. 6 నుంచి 9 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని వివరించారు.

- Advertisement -
Read Also:
1. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్కాలు ట్రై చేయండి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...