YS Jagan: మీతో మా అనుబంధం.. పార్టీలకు అతీతం

-

Central government should support ap CM YS Jagan: ఏపీ ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన గాయాల గురించి ఇంకా బయటపడలేదు. విభజన గాయం నుంచి ఏపీ కోలుకోవాలని చూస్తుందని సీఎం జగన్ అన్నారు. శనివారం ప్రధాని విశాఖ పర్యటనలో భాగంగా ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఆయన మాట్లాడారు. ఏపీకి కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయి బాగా ఉపయోగపడుతుందని అన్నారు. ‘‘ఏపీ ప్రజలు కేంద్రం చేసే సాయం గుర్తుపెట్టుకుంటారని.. కేంద్రంతో, ప్రత్యేకంగా మీతో మా అనుబంధం.. పార్టీలకు అతీతం‘‘ అని పేర్కొన్నారు. మా ప్రభుత్వనికి రాష్ట్ర ప్రజల సంక్షేమం తప్ప మరో అజెండా లేదని తెలిపారు. మీరు పెద్ద మనసు చూపించాలని మోడీని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి విభజన హామీలు, పోలవరం,విశాఖ రైల్వే జోన్ వంటి వినతుల్ని సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...