Chandra Babu: నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

-

Chandra Babu tour in kurnool district: టీడీపీ అధినేత నార చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో రోడ్ షోలు, బాదుడే బాదుడు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటన నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. కాగా.. నేడు (బుధవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకొని.. నన్నూరు నుంచి కర్నూలు బైపాస్, బళ్లారి చౌరస్తా, పెద్దపాడు, కోడుమూరు, కరివేముల, దేవనకొండ, దూదేకొండ మీదుగా రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పత్తికొండకు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు పత్తికొండలో బహిరంగ సభలో బాబు మాట్లాడతారు. రాత్రి 8:30 గంటలకు ఆదోనీలో బస చేస్తారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...