Chandra Babu: నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

-

Chandra Babu tour in kurnool district: టీడీపీ అధినేత నార చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో రోడ్ షోలు, బాదుడే బాదుడు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటన నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. కాగా.. నేడు (బుధవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకొని.. నన్నూరు నుంచి కర్నూలు బైపాస్, బళ్లారి చౌరస్తా, పెద్దపాడు, కోడుమూరు, కరివేముల, దేవనకొండ, దూదేకొండ మీదుగా రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పత్తికొండకు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు పత్తికొండలో బహిరంగ సభలో బాబు మాట్లాడతారు. రాత్రి 8:30 గంటలకు ఆదోనీలో బస చేస్తారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...