సీఐఐ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ.. దేనికంటే..

-

సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) ఈరోజు సీఐఐ(CII) ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇందులో నూతన పారిశ్రామిక విధానంపై చర్చించారు. ఈ సమావేశంలో టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా పాల్గొన్నారు. ఆయనతో చంద్రబాబు పలు కీలక విషయాల గురించి చర్చించారు. భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిదుల బృందంలో చేసిన చర్చలు ఫలదాయంగా ముగిసినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

- Advertisement -

ఈ సమావేశంలో రాష్ట్రాన్నికి కొత్త పెడ్డుబులను తీసుకురావడం, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది. అంతే కాకుండా అమరావతి(Amaravati)ని ఇండస్ట్రియల్ హబ్ తరహాలో తీర్చి దిద్దడంపై కూడా ఆయన చర్చించారని సమాచారం. అమరావతి చుట్టూ వివిధ పరిశ్రమలు తీసుకురావాలని, వీటి ద్వారా సంపద, ఉపాధి అవకాశాల సృష్టి చేయాలన్న విజన్‌తో చంద్రబాబు(Chandrababu) అడుగులు వేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read Also: మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...