CM Jagan | పీవీకి భారతరత్న.. విమర్శల పాలవుతున్న ఏపీ CM జగన్

-

దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రా ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం స్పందించేందుకు నిరాకరించడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్(CM Jagan).. పార్లమెంట్ నుంచి బయటకు వస్తుండగా జాతీయ మీడియా ప్రతినిధులు పీవీకి భారతరత్న రావడంపై మీ స్పందన ఏంటని అడిగారు. అయితే ఆయన మాత్రం స్పందించకుండా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తారని చెప్పి కారెక్కి వెళ్లిపోయారు.

- Advertisement -

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తెలుగు వ్యక్తికి అత్యున్నత పురస్కారం రావడంపై స్పందించాలని ఎన్నిసార్లు అడిగినా జగన్‌(CM Jagan) పట్టించుకోకుండా వెళ్లడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశం మొత్తం మెచ్చిన దిగ్గజ నేతకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ముఖ్యమంత్రి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Read Also:  ఈ ఏడాది ఎంతమందికి భారతరత్న ప్రకటించారంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...