CM YS Jagan: శ్రీకాకుళం జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటన

-

CM YS Jagan Tour in srikakulam today:ఏపీ సీఎం జగన్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నరసన్నపేటలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద రీసర్వే పూర్తైన గ్రామాల రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులకు భూహక్కు పత్రాలను అందించెందుకు జగన్ శ్రీకాకుళంలో బుధవారం పర్యటిస్తున్నారు. కాగా.. ఈ రోజు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలో బయల్దేరి ఉదయం 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకుంటారు. అనంతరం అక్కడ బహిరంగసభలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు పాల్గొని.. లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు సభ ముగించుకొని.. సాయంత్రం 3.25 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Loksabha Polling: ప్రశాంతంగా కొనసాగుతోన్న తొలి విడత పోలింగ్

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం...

Viveka Murder | వైయస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై...