MP GVL: గాంధీ పేరును రాజకీయ లబ్ధికి వాడుకున్నారు

-

MP GVL Says Congress Used Gandhi’s Name for political Gain గాంధీ పేరును ఓ కుటుంబం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ పరోక్ష ఆరోపణలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో మీడియాతో జీవీఎల్‌ మాట్లాడారు. గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, భగత్‌ సింగ్‌ వంటి మహానీయులను మోదీ సర్కారు ఘనంగా గౌరవిస్తోందన్నారు. గాంధీని ఆదర్శంగా తీసుకొని, మోదీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. మహాత్మ గాంధీకు ఖాదీ అంటే ఎంతో ఇష్టమని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్యాగాలు చేసిన వారిని కూడా గుర్తు పెట్టుకోవాలని.. అన్నింటికీ మీ పేర్లు పెట్టుకోవద్దని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Read Also: రాష్ట్ర ప్రజలను మత్తులో పెట్టి పాలన: TDP Leader Jawahar

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...