RTC BUS: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

-

RTC BUS: ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సులో సడన్‌‌గా మంటలు చెలరేగాయి. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం పులవర్తిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో మంటలను గమనించిన డ్రైవర్, బస్సును నిలిపివేసి ప్రయాణికులను బయటకు దింపాడు. ప్రయాణికులు బస్సు దిగిన వెంటనే మంటలకు బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. బస్పు (RTC BUS) విజయవాడ నుంచి గుడివాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం నుంచి అందరూ.. క్షేమంగా బయటపడటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Alapati Rajendra Prasad | కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ కూటమిదే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే కూటమి(NDA Alliance) కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం శాసనమండలి స్థానాన్ని...

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...