RTC BUS: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

-

RTC BUS: ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సులో సడన్‌‌గా మంటలు చెలరేగాయి. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం పులవర్తిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో మంటలను గమనించిన డ్రైవర్, బస్సును నిలిపివేసి ప్రయాణికులను బయటకు దింపాడు. ప్రయాణికులు బస్సు దిగిన వెంటనే మంటలకు బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. బస్పు (RTC BUS) విజయవాడ నుంచి గుడివాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం నుంచి అందరూ.. క్షేమంగా బయటపడటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...