Trains cancelled: రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు.. 9 రైళ్లు రద్దు

-

Goods train derailed at Rajahmundry and many Trains cancelled today: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో మరమ్మతు పనులు కొనసాగిస్తున్నారు. కాగా.. నేడు అదే ట్రాక్‌పై ఇతర రైళ్ల రాకపోకలు జరగల్సిఉంది. ఈ క్రమంలో ఈరోజు బయల్దేరాల్సిన 9 రైళ్లను పూర్తిగా రద్దు చేశామని.. రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే డీఆర్‌ఎం ట్వీట్‌ చేశారు. కాగా.. రద్దయిన వాటిలో విజయవాడ-విశాఖపట్నం, గుంటూరు-విశాఖపట్నం, విజయవాడ-కాకినాడ పోర్టు మధ్య నడిచే రైళ్లు ఉన్నాట్టు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...