Tirumala | తిరుమలకు భారీగా పోటెత్తిన భక్తులు

-

Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈరోజు ఆదివారం కావడంతో దర్శనానికి జనం భారీగా తరలివచ్చారు. స్కూళ్ళు, కాలేజీలు మొదలవడంతోపాటు రెండవ శనివారం, ఆదివారం సెలవులు కలిసిరావడంతో బుక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులతో శ్రీవారి సన్నిధి కిటకిటలాడుతోంది.

- Advertisement -

కాగా నిన్న శనివారం శ్రీవారిని 86,781 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

Read Also: అల్పాహారం కోసం పోలీసుల అవస్థలు

Follow us on: Instagram ThreadsGoogle News, KooTwitterShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...