Tirumala | తిరుమలకు భారీగా పోటెత్తిన భక్తులు

-

Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈరోజు ఆదివారం కావడంతో దర్శనానికి జనం భారీగా తరలివచ్చారు. స్కూళ్ళు, కాలేజీలు మొదలవడంతోపాటు రెండవ శనివారం, ఆదివారం సెలవులు కలిసిరావడంతో బుక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులతో శ్రీవారి సన్నిధి కిటకిటలాడుతోంది.

- Advertisement -

కాగా నిన్న శనివారం శ్రీవారిని 86,781 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

Read Also: అల్పాహారం కోసం పోలీసుల అవస్థలు

Follow us on: Instagram ThreadsGoogle News, KooTwitterShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...