Tirumala | తిరుమలకు భారీగా పోటెత్తిన భక్తులు

-

Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈరోజు ఆదివారం కావడంతో దర్శనానికి జనం భారీగా తరలివచ్చారు. స్కూళ్ళు, కాలేజీలు మొదలవడంతోపాటు రెండవ శనివారం, ఆదివారం సెలవులు కలిసిరావడంతో బుక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులతో శ్రీవారి సన్నిధి కిటకిటలాడుతోంది.

- Advertisement -

కాగా నిన్న శనివారం శ్రీవారిని 86,781 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

Read Also: అల్పాహారం కోసం పోలీసుల అవస్థలు

Follow us on: Instagram ThreadsGoogle News, KooTwitterShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...