Input Subsidy | రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

-

రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ(Input Subsidy) విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 8న అనంతపురం (D) కళ్యాణదుర్గంలో CM జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తారని స్థానికంగా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని.. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని పెద్దిరెడ్డి వెల్లడించారు.

- Advertisement -
Read Also:
1. మోడీతో సీఎం జగన్ భేటీ.. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్!!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...