Pawan Kalyan: ప్రధాని మోదీతో పవన్ భేటీ.. నేడు విశాఖకు పవన్

-

Janasena chief Pawan Kalyan will meet narendra modi in vizag today: నేటి నుంచి నాలుగు రోజులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించనున్నారు. రెండు రోజుల విశాఖ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి 08:30 నిముషాలకు ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.ఈ భేటీ 15 నిముషాలు కొనసాగనుంది. అయితే.. గతంలో విశాఖలో చోటుచేసుకున్న పరిణామాల పై ప్రధానికి వివరిస్తారా? లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...