Pawan Kalyan: ప్రధాని మోదీతో పవన్ భేటీ.. నేడు విశాఖకు పవన్

-

Janasena chief Pawan Kalyan will meet narendra modi in vizag today: నేటి నుంచి నాలుగు రోజులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించనున్నారు. రెండు రోజుల విశాఖ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి 08:30 నిముషాలకు ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.ఈ భేటీ 15 నిముషాలు కొనసాగనుంది. అయితే.. గతంలో విశాఖలో చోటుచేసుకున్న పరిణామాల పై ప్రధానికి వివరిస్తారా? లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...