Pawan Kalyan: ప్రధాని మోదీతో పవన్ భేటీ.. నేడు విశాఖకు పవన్

-

Janasena chief Pawan Kalyan will meet narendra modi in vizag today: నేటి నుంచి నాలుగు రోజులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించనున్నారు. రెండు రోజుల విశాఖ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి 08:30 నిముషాలకు ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.ఈ భేటీ 15 నిముషాలు కొనసాగనుంది. అయితే.. గతంలో విశాఖలో చోటుచేసుకున్న పరిణామాల పై ప్రధానికి వివరిస్తారా? లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....