షెడ్యూల్ విడుదల: ఆవిర్భావ సభకు పవన్ కల్యాణ్ వచ్చే రూట్ ఇదే!

-

జనసేన(Janasena) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో భారీ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సభకు ‘జనసేన దిగ్విజయభేరి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సభకు పవన్ కల్యాణ్ వచ్చే వివరాలను పార్టీ కార్యాలయం విడుదల చేసింది. 12గం.30.ని.లకు నోవాటెల్ హోటల్ నుంచి పవన్ కల్యాణ్ బయలు దేరతారని తెలిపింది. ఒంటిగంటకు ఆటోనగర్ ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి వారాహి వాహనం ద్వారా జనసేన ఆవిర్భావ సభకు బయలుదేరుతారని వెల్లడించింది. ఆటోనగర్, తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు – గుడివాడ సెంటర్ (బైపాస్), గూడూరు సెంటర్ మీదుగా పవన్ కల్యాణ్ ర్యాలీ సాగనుందని, సాయంత్రం 5 గంటలకు సభా ప్రాంగణానికి పవన్ కల్యాణ్ చేరుకుంటారని ప్రకటనలో తెలిపింది.

- Advertisement -
Read Also: ముగిసిన గవర్నర్ ప్రసంగం.. సభ వాయిదా

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

AP BJP | ఏపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

AP BJP | త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ...

Anasuya | జనసేన తరపున ప్రచారం చేస్తా.. అనసూయ వ్యాఖ్యలు వైరల్..

సినీ నటి అనసూయ(Anasuya) ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....