Jogi Ramesh: ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా ప్రభుత్వం కూల్చలేదు

-

Minister Jogi Ramesh Fires On Pawan Kalyan: ఇప్పట్టంలో వైసీపీ ప్రభుత్వం ఇళ్లను కూలగొట్టిందని జనసేనని చేస్తున్నవిమర్శల పై మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా ప్రభుత్వం కూల్చలేదన్నారు. రోడ్లు విస్తరిస్తారించడం కోసం కేవలం ప్రహరీగోడలు మాత్రమే అధికారులు పడగొట్టారని తెలిపారు. పవన్ కళ్యాణ్‌ పిచ్చి కూతలు.. కూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేసే అభివృద్ధితో ఊరు బాగుపడుతుందన్నారు. కానీ పవన్ ఇప్పటంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని జోగి రమేష్ ఆగ్రహంవ్యక్తం చేశారు.

- Advertisement -

అయితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఇప్పటం పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పట్టం ప్రజలు జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే వైసీపీ ప్రభుత్వం ఇళ్లను కూలగొట్టిందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...