బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

-

ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆయనకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిరణ్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల వల్లే రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు పవర్ మాత్రమే కావాలని.. నాయకత్వలేమితో కాంగ్రెస్ బాధపడుతోందని ఎద్దేవా చేశారు. కాగా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పదవులు చేపట్టిన ఆయన.. 2010 నవంబర్‌ 25 నుంచి 2014 మార్చి1 వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.

- Advertisement -
Read Also: రూపాయికే బిర్యానీ.. క్యూ కట్టిన జనం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...