Minister Buggana Rajendra: ప్రీ బడ్జెట్‌ సమావేశానికి హాజరైన బుగ్గన

-

Minister Buggana Rajendra attends pre budget meeting at Delhi:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్వంలో ఢిల్లీలో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. విభజన పెండింగ్‌ అంశాలను ఈ సమావేశంలో మంత్రి లేవనెత్తారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు తమ తమ రాష్ట్రాల ప్రాధాన్యాలను కేంద్ర ఆర్థిక మంత్రి ముందు ఉంచారు. వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కేంద్రం ఇప్పటి నుంచే కసరత్తు మెుదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...