Rahul Gandhi: అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం

-

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలో తమ యాత్రను రెండవ రోజు కొనసాగిస్తూ, కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉందన్నారు. ఏపీకి ఒక్కటే రాజధాని ఉండాలని.. అది అమరావతి మాత్రమేనని పేర్కొన్నారు. మూడు రాజధానుల ఆలోచన సరైందికాదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ నుంచి అమరావతి రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు అండగా ఉంటామని Rahul Gandhi తెలిపారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...