Group 1 Exam | హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి స్వల్ప ఊరట.. గ్రూప్1 పరీక్ష రద్దుపై స్టే..

-

ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. 2018 ఏపీపీఎస్సీ గ్రూప్‌-1(Group1 Exam) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీచేసింది. గ్రూప్‌-1 పరీక్ష రద్దు చేస్తూ.. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణ మార్చి 27కు వాయిదా వేసింది. అప్పటివరకు ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది.

- Advertisement -

కాగా 2018 ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను(Group1 Exam) రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మూల్యాంకనం రెండు, మూడు సార్లు చేయడం చట్ట విరుద్ధమని తెలిపింది. దీంతో ఈ తీర్పును ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ ఎదుట సవాల్‌ చేసింది.

Read Also: చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌ కీలక భేటీ.. ఏం చర్చించారంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...