Sajjala Ramakrishna Reddy: వైసీపీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నే కోరుకుంటుంది!

-

Sajjala Ramakrishna Reddy comments on Andhra Pradesh: సుప్రీం కోర్ట్ లో ఉన్న  రాష్ట్ర విభజన కేసు పై ఉండవల్లి చేసిన కామెంట్స్ పై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తెలుగు రాష్ట్రాల విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసారు.  రాష్ట్ర విభజనను మొదటినుండి వైసీపీ వ్యతిరేకిస్తోందని, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంగా  చేస్తే ముందుగా స్వాగతించేది వైసీపీ నే అని అన్నారు.  రాష్ట్ర విభజన జరిగిన తీరుపై కోర్టులో కేసులు వేశామని, తమ వాదన బలంగా వినిపిస్తామని సజ్జల అన్నారు. ఏ అవకాశం వచ్చిన ఉమ్మడిగానే ఉండాలని కోరతామని లేదంటే విభజనను సరిదిద్దాలని కోరతామని అన్నారు. ఆనాడు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని సజ్జల వ్యాఖ్యానించారు.

Read Also: దూకుడు పెంచిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో “ఆపరేషన్ లోటస్”!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)...