అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

-

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) మందస్తు బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. వెకేషన్ బెంచ్ ముందు సునీతారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూధ్రా ఈ పిటిషన్ గురించి ప్రస్తావించగా.. రేపు విచారించడానికి న్యాయస్థానం అంగీకారం తెలిపింది. దీంతో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా అవినాశ్ బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ(CBI) సైతం తమ వాదనలు వినిపించనుంది. కాగా తెలంగాణ హైకోర్టు మే31న జారీ చేసిన ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ వివేకా కుమార్తె సునీత మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అవినాశ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సీబీఐ పేర్కొన్నందున బెయిల్ రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. అవినాశ్‌(Avinash Reddy)పై సీబీఐ మోపిన అభియోగాలు తీవ్రమైనవి అని అయితే హైకోర్టు మాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.

Read Also:
1. జనసేన పార్టీలోకి ఆమంచి స్వాములు!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Amberpet Flyover | అంబర్‌పేట ఫ్లైఓవర్ దగ్గర అగ్నిప్రమాదం.. భయాందోళనల్లో ప్రజలు

అంబర్‌పేట ఫ్లైఓవర్(Amberpet Flyover) సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ...

Alapati Rajendra Prasad | కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ కూటమిదే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే కూటమి(NDA Alliance) కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం శాసనమండలి స్థానాన్ని...