Temple: నరసింహ స్వామి ఆలయంలో నాలుగు హుండీల చోరీ

-

Temple hundis theft in Narasimha Swamy Temple: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. కొందరు దొంగలు తూర్పుగోదావరి ఆలయాలను టార్గెట్ చేసి హుండీలను ఎత్తుకెళుతున్నారు. ఈ క్రమంలో కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లోపలికి కొందరు దుండగులు ప్రవేశించి నాలుగు హుండీలను పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. గోడకి ఉన్న రెండు డిబ్బిలను, రెండు స్టీల్ హుండీలు బద్దలు కొట్టి నగదు దొంగిలించుకుపోయారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయకపోవడంతో దొంగలు దర్జాగా హుండీ లను దోచుకొని పోయినట్లు తెలుస్తుంది. కాగా.. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని, పగలగొట్టిన లాకర్లను పరిశీలించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tillu Square OTT | ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square...

Nominations | ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ...