కష్టకాలంలో ఉన్నా.. మీ ఆశీస్సుల కోసం వచ్చా: కోటంరెడ్డి

-

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) మరోసారి ఏపీ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా, అభివృద్ధి పనులు జరగకుండా అనేక ఇబ్బందులకు గురిచేశారని కోటంరెడ్డి ఆవేదన చెందారు. అయినా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకున్నానని అన్నారు. తాను అత్యంత కష్టకాలంలో ఉన్నానని ప్రజల ఆశీస్సుల కోసం వచ్చానని తెలిపారు. ఎల్లప్పుడూ తమ ఆశీస్సులు ఇలాగే ఉండాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకోలేదని అన్నారు. 

- Advertisement -
Read Also: కాన్వాయ్‌లోకి ప్రైవేట్ వాహనం.. ఎమ్మెల్యే కారుకు ప్రమాదం

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...