YS Jagan : ఆ అసెంబ్లీ స్థానాలపైనే సీఎం ఫోకస్‌

-

YS Jagan special focus on tdp assembly segments 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాదించే లక్ష్యంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. నేడు మండపేట నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ (YS Jagan) సమావేశం కానున్నారు. సాయంత్రం 3గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది. మండపేట నియోజకవర్గ ఇంఛార్జి తోట త్రిమూర్తులు సహా 60 మంది పార్టీ నేతలు హాజరుకానున్నాట్లు తెలుస్తుంది. అయితే.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపై పనిచేస్తున్న విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...