ఆంధ్రప్రదేశ్

పవన్ కల్యాణ్ సీఎం అయితే జరిగేది అదే.. నాగబాబు కీలక వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు(Nagababu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలమంచిలి నియోజకవర్గ రాంబిల్లి మండలం వెంకటాపురం జంక్షన్‌లో నూతనంగా నిర్మించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని నాగబాబు(Nagababu)...

East Godavari |లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి

లోన్ యాప్(Loan App) నిర్వాహకులు రెచ్చిపోతూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు వీరి వేధింపులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఈ వేధింపుల బారినపడి...

Pawan Kalyan |అల్లూరి సీతారామరాజుకు భారతరత్న ప్రకటించాలి: పవన్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju) 100వ వర్థంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆయనకు నివాళులర్పించారు. వీరులకు పుట్టుకే కానీ గిట్టుక ఉండదని.. వారి చైతన్యం సదా...
- Advertisement -

పదో తరగతి ఫలితాల ఎఫెక్ట్.. ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య

పదో తరగతి ఫలితాలు ఇద్దరు విద్యార్థినుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం శనివారం పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. అయితే పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన...

Heart Attack |క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హఠాన్మరణం

క్రికెట్ ఆడుతూ గుండెపోటు(Heart Attack)తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హఠాన్మరణం చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్టుపల్లిలోని కేసీఆర్ క్రికెట్ స్టేడియంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా(Prakasam District) మద్దిపాడు మండలం మల్లవరానికి...

శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా.. 10 మందికి తీవ్ర గాయాలు

శ్రీశైలం(Srisailam) ఘాట్ రోడ్డులో టూరిస్టు బస్సు బోల్తా పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సేప్టీ డివైడర్ ను ఢీకొట్టి అక్కడే ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, బాధితుల వివరాల మేరకు...
- Advertisement -

పదో తరగతి ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు

ఇవాళ విడుదలైన ఏపీ పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కీలక సూచనలు చేశారు. ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు భరోసాగా ఉండాలని సూచించారు. ఒక ఏడాది...

విజయవాడ డ్రైనేజీలో గల్లంతైన బాలుడి కథ విషాదంతం

విజయవాడ(Vijayawada)లోని ఓ డ్రైనేజీలో పడి గల్లంతైన బాలుడి కథ విషాదంతంగా ముగిసింది. గురునానక్ కాలనీకి చెందిన అభిరామ్ అనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఓపెన్ డ్రైనేజీలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, డిజాస్టర్...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...