YS Jagan Mohan Reddy: ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 809 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీతో అందించనున్నట్టు పేర్కొన్నారు....
TTD: నవంబర్ 1 నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ప్రారంభించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి భూదేవి, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లో టోకెన్లను...
RGV Meets AP CM YS Jagan: వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ మరోసారి రాజకీయ ప్రకంపనలకు తెరలేపారు. బుధవారం ఆయన ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ...
Bhumana Karunakar Reddy: మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఈనెల 29న ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నిర్వహించనున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘‘రాయలసీమ గొంతును...
Somu Veerraju: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్కు లేఖ రాశారు. భద్రాద్రి రాముడి ఆస్తులను మాఫియా ముఠా దురాక్రమణల నుంచి కాపాడాలంటూ లేఖలో పేర్కొన్నారు. భద్రాద్రి రాముడికి చెందిన...
Minister Dharmana: విశాఖ రాజధాని అంశంలో తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ మనసులో...
Narendra modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబరు 11న విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రూ. 400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అదే రోజు మరిన్ని అభివృద్ధి...
Cartoon :పండగైనా.. ఇంట్లో పెళ్లి ఉన్నా రాజకీయాలకు సంబంధం లేదన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడిగా సాగుతున్నాయి.. ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్ష పార్టీలుకూడా ఎన్నికల ప్రచారలు జోరుగా చేస్తున్నారు....
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...