YS Jagan | నటుడు పోసాని కృష్ణమురళిని బుధవారం రాత్రి హైదరాబాద్ రాయదుర్గంలోని ఆయన నివాసం నుంచి ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఈరోజు అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె(Obulavaripalli) గ్రామ పోలీస్...
నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అరెస్ట్ను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ముమ్మాటికీ కక్షపూరిత చర్యేనన్నారు. అధికారం రావడంతో ఎన్డీఏ కావాలనే వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. పోసాని...
టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళిని(Posani Krishna Murali) ఏపీ రాయచోటికి చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరబాద్ రాయదుర్గం హైహోం భుజా అపార్ట్మెంట్స్లోని ఆయన నివాసం నుంచి పోసానిని అదుపులోకి తీసుకున్నారు....
గోదావరిలోకి దిగి ఐదుగురు మృతిచెందిన ఘటన తూర్పు గోదావరి(East Godavari) జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటుచేసుకుంది. మహా శివరాత్రి(Maha Shivaratri) సందర్భంగా ఈరోజు(బుధవారం) ఉదయం స్నానం చేయడానికి 11 మంది యువకులు...
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. శాసనమండలి సాక్షిగా.. ఏపీలో డీఎస్సీ(DSC) ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నడుస్తుందని, అది పూర్తయిన...
సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసారు. ఈ సంవత్సరం రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి...
Nara Lokesh in AP Council | ఏపీ శాసన మండలిలో కూటమి ప్రభుత్వ సభ్యులు, వైసీపీ సభ్యుల మధ్య రగడ జరిగింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంలో మండలిలో...
Annamayya District | అన్నమయ్య జిల్లాలోని గూండాలకోన దగ్గర గజరాజులు బీభత్సం సృష్టించారు. గూండాల కోన(Gundala Kona) దగ్గరకు వచ్చిన భక్తులపై ఘీంకారాలు చేస్తూ విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతిచెందారు....
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...
బీపీ(Blood Pressure) ప్రస్తుతం కాలా సాధారణమైన సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లలు సైతం బీపీతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి, ఆహారం. రక్తపోటును...
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్నవారి ఆచూకీ ఇంకా తెలియలేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో కీలక...
SLBC ప్రమాదం అంశంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao).. సీఎం రేవంత్పై(Revanth Reddy) విమర్శలు గుప్పించారు. సీఎంకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి...