ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం, పార్టీ...
నంద్యాలలో(Nandyala) హిజ్రాలు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు. రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ భయానక వాతావరణంగా మార్చారు. బిక్షాటన విషయంలో హిజ్రాల(Transgenders) వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ కొట్టుకునే వరకు వెళ్ళింది....
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడదల రజినీకి(Vidadala Rajini) హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల ఆమెతో పాటు జాషువా అనే ఐపీఎస్ ఆఫీసర్ పైన ఏసీబీ కేసు నమోదైన విషయం తెలిసిందే....
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని(Kodali Nani) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి(Gachibowli AIG Hospital) తరలించారు. ఆయన...
విశాఖ మేయర్(Vizag Mayor) పీఠం ఎవరికి దక్కనుంది అనే అంశం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. కుర్చీ మనదే అని కూటమి ధీమాగా ఉంటే.. మేయర్ చైర్ తమకే దక్కేలా వైసీపీ వ్యూహాలు...
Araku Coffee Stalls | సోమవారం నుంచి పార్లమెంటు ఆవరణలో ప్రపంచ ప్రఖ్యాత అరకు కాఫీ సువాసన వెదజల్లనుంది. పార్లమెంటు ప్రాంగణంలో రెండు స్టాళ్లు తెరవడానికి ముహూర్తం ఖరారైంది. లోక్సభ స్పీకర్ ఓం...
వైసీపీ నేత విడదల రజిని(Vidadala Rajini), సీనియర్ ఐపీఎస్ అధికారి పి. జాషువా(IPS Jashuva), మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒక రాతి వ్యాపారి నుంచి...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...