ఆర్థికంగా వెనకబడిన తగతుల వారికి అందించే రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్(EWS Quota). ఈ కోటా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికాలేజీల్లో ఈ కోటాను అమలు...
Amaravati Railway Line | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఎర్రుపాలెం(Errupalem) నుంచి నంబూరు(Namburu) వరకు దాదాపు 56 కిలోమీటర్ల రైల్వే లైన్ను నిర్మించడానికి...
గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం(Guntur Tahsildar Office) చెత్తకుప్పలో దస్త్రాలు లభించిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రమాదం జరిగిన కొన్ని రోజులకే చెత్తకుప్పలో దస్త్రాలు లభించడం...
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై(TDP Office) 2021లో వైసీపీ మూకలు చేసిన దాడిపై నమోదైన కేసులో పలు సెక్షన్లు చేర్చడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కేసులో ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం),...
Collectors Conference | ఆంధ్రప్రదేశ్ పునఃనిర్మాణం అజెండాగా సాగిన కలెక్టర్ల సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఈ సమావేశంలో భాగంగా అధికారులకు సీఎస్ నీరభ్ కుమార్ కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి...
వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ సమావేశంలో సీఎం చంద్రబాబు(Chandrababu) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం తరహాలో కాకుండా ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి...
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) మరోసారి తన మంచి మనసు చాటి వార్తల్లో నిలిచారు. కొన్ని రోజులుగా ఏజెంట్ల మాటలు నమ్మి అరబ్ దేశాలకు వెళ్ళి మోసపోయిన వారిని తిరిగి...
ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ(New Excise Policy) తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎక్సైజ్ శాఖ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ...
తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...
Capitaland investment | సింగపూర్లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్లో రూ....
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...
మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...