Anagani Satya Prasad | మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదంపై కూటమి సర్కార్ చాలా సీరియస్గా ఉంది. ఇది కచ్ఛితంగా కుట్రపూరిత ఘటనే అని నమ్ముతోంది. దీని వెనక ఎవరు...
Nagababu | అమాయకుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఐదేళ్ల కిందట ఆయనపై జరిగిన హత్యాయత్నానికి సంబందించి న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వ్యంగ్యాస్త్రాలు...
మదనపల్లి(Madanapalle) సబ్కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సమయంలో ఇది ఘటనగా తాము భావించడం లేదని, ఎవరో కావాలనే ఈ మంటను పెట్టారని డీజీపీ అనుమానం వ్యక్తం...
కృష్ణా జిల్లా మచిలీపట్నం(Machilipatnam) గిలకలదిండి వద్ద మత్స్యకారులకు జాక్పాట్ తగిలినట్లయింది. చేపల వేటకు వెళ్లిన వారికి భారీ చేపచిక్కింది. దీని బరువు 1500 కిలోల వరకు ఉంటుందని వారు చెప్తున్నారు. దీనిని క్రేన్...
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం బడ్జెట్లో కీలక కేటాయింపులు చేసిందని, రాజధాని నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు ఇస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandra Sekhar) పునరుద్ఘాటించారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్కు ఎంత...
వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(Chevireddy Mohith Reddy)ని శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల పోలింగ్ తర్వాత టీడీపీ నేత పులివర్తి నాని(Pulivarthi Nani)పై జరిగిన హత్యాయత్నం కేసులో చెవిరెడ్డిని...
నీతి అయోగ్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు(Chandrababu). జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన జరిగిన భేటీలో పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి చంద్రబాబు చర్చించారని, తాజాగా...
Vizag Steel | ఉక్కు ఉత్పత్తిలో విశాఖ ఉక్కు సరికొత్త రికార్డ్ సృష్టించింది. వంద మిలియన్ టన్నుల ఉత్పత్తిని పూర్తి చేసుకుని అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ సందర్బంగా విశాఖ ఉక్కు కార్మికులు,...
తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...
Capitaland investment | సింగపూర్లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్లో రూ....
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...
మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...