ఆంధ్రప్రదేశ్

పెద్దిరెడ్డి అయినా జగన్ అయినా చర్యలు తప్పవు.. అనగాని మాస్ వార్నింగ్

Anagani Satya Prasad | మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదంపై కూటమి సర్కార్ చాలా సీరియస్‌గా ఉంది. ఇది కచ్ఛితంగా కుట్రపూరిత ఘటనే అని నమ్ముతోంది. దీని వెనక ఎవరు...

అమాయకుడైన జగన్‌కు న్యాయం చేయండి: నాగబాబు

Nagababu | అమాయకుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఐదేళ్ల కిందట ఆయనపై జరిగిన హత్యాయత్నానికి సంబందించి న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వ్యంగ్యాస్త్రాలు...

మదనపల్లి విషయంలో స్పీడ్ పెంచిన సీఐడీ

మదనపల్లి(Madanapalle) సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సమయంలో ఇది ఘటనగా తాము భావించడం లేదని, ఎవరో కావాలనే ఈ మంటను పెట్టారని డీజీపీ అనుమానం వ్యక్తం...
- Advertisement -

మచిలీపట్నంలో చిక్కిన 1500 కిలోల మత్స్యం

కృష్ణా జిల్లా మచిలీపట్నం(Machilipatnam) గిలకలదిండి వద్ద మత్స్యకారులకు జాక్‌పాట్ తగిలినట్లయింది. చేపల వేటకు వెళ్లిన వారికి భారీ చేపచిక్కింది. దీని బరువు 1500 కిలోల వరకు ఉంటుందని వారు చెప్తున్నారు. దీనిని క్రేన్...

ఏపీకి కొత్త అర్థం చెప్పిన కేంద్రమంత్రి

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం బడ్జెట్‌లో కీలక కేటాయింపులు చేసిందని, రాజధాని నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు ఇస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandra Sekhar) పునరుద్ఘాటించారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్‌కు ఎంత...

మోహిత్‌రెడ్డిని విడిచిపెట్టిన పోలీసులు

వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(Chevireddy Mohith Reddy)ని శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల పోలింగ్ తర్వాత టీడీపీ నేత పులివర్తి నాని(Pulivarthi Nani)పై జరిగిన హత్యాయత్నం కేసులో చెవిరెడ్డిని...
- Advertisement -

‘కొత్తగా ఏమీ అడగలేదు’.. కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ..

నీతి అయోగ్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు(Chandrababu). జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన జరిగిన భేటీలో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి చంద్రబాబు చర్చించారని, తాజాగా...

విశాఖ ఉక్కు మరో రికార్డ్..

Vizag Steel | ఉక్కు ఉత్పత్తిలో విశాఖ ఉక్కు సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. వంద మిలియన్ టన్నుల ఉత్పత్తిని పూర్తి చేసుకుని అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ సందర్బంగా విశాఖ ఉక్కు కార్మికులు,...

Latest news

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌లో రూ....

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్‌ఎస్‌ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో ఫైబర్ (Jio Fiber), ఎయిర్ ఫైబర్ (AirFiber), పోస్ట్‌ పెయిడ్ వినియోగదారులకి రెండు...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ జోనర్ 'ది రాజా సాబ్(The Raja Saab)' మూవీ ఒకటి. అభిమానులు ఈ...

Maha Kumbh Mela | మహా కుంభమేళాలో మరో ఆధ్యాత్మిక అద్భుత ఘట్టం

మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...