సత్య వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం(MLA Adimoolam)పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు లేఖ కూడా రాశారు. చెల్లి అంటూనే...
టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వైసీపీకి చుక్కెదురైంది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టును కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని వైసీసీ నేతలు, కార్యకర్తలు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో వారికి అరెస్ట్...
స్విగ్గీ(Swiggy).. తెలియని వారుండరు. ఇవాళ రేపు ఏం తినాలని అనిపించినా.. బయటకు వెళ్లడానికి ఓపిక లేకనో.. బద్దకమేసో కానీ దాదాపుగా అందరూ స్విగ్గీ లాంటి యాప్స్లోనే ఫుడ్ ఆర్డర్స్ పెడుతున్నారు. ఇలాంటి యాప్స్...
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి వచ్చిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana)కు వరద బాధితులు భారీ ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ వరద బాధితులు బొత్సను...
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ వరదల కారణంగా చేరిన బురద తొలగింపును యుద్దప్రాతిపదికన చేపడుతున్నట్లు చంద్రబాబు(Chandrababu) వెల్లడించారు. సహాయక చర్యల గురించి ఆయన విజయవాడ(Vijayawada)లో మాట్లాడుతూ కీలక...
విజయవాడ వరద ప్రాంతాల్లో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(Sharmila) ఈరోజు పర్యటించారు. వరద బాధితులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిన సహాయం గురించి కూడా ఆరా తీశారు....
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan).. ఏపీలోని వరద బాధితులకు మరోసారి భారీ విరాళం ప్రకటించారు. ఇప్పటికే రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్.. తాజాగా రెండో సారి విరాళంప్రకటించారు. ఇప్పటివరకు ఎవరూ ఇవ్వనంత...
టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టు(AP High) భారీ ఝలక్ ఇచ్చింది. ఈ కేసుల్లో ముందుస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...