ఆంధ్రప్రదేశ్

పింఛన్ల పంపిణీపై కీలక సూచనలు చేసిన అధికారులు..

ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్ల(NTR Bharosa Pension)పై ప్రభుత్వ యంత్రాంగం ఫుల్ ఫోకస్ పెట్టింది. పింఛన్ల పంపిణీ ఎలా చేయాలి, వీటి పంఫిణీ సమయంలో ఎలాంటి నిబంధనలు...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు(Chandrababu).. వైసీపీ హయాంలో అసలు శాంతి భద్రతలు అనేవే ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని...

‘నిర్లక్ష్యం వహిస్తే కఠినంగానే ఉంటా’.. చంద్రబాబు స్వీట్ వార్నింగ్

తన తీరు మార్చుకున్నానని సీఎం చంద్రబాబు(Chandrababu) తెలిపారు. గంటల తరబడి సమీక్షలు నిర్వహించే సంప్రదాయానికి స్వస్తి పలికానని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా ఉంటానని నేతలు, అధికారులను స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రంలో...
- Advertisement -

అధికారుల తీరుపై పవన్ కల్యాణ్ ఆగ్రహం..

కొందరు అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను సైతం మాయ చేసేలా వారి తీరు ఉందని అసెంబ్లీలో మండిపడ్డారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ...

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. ఒకరు మృతి

చిత్తూరు(Chittoor) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మరణించగా మరో 13 మందికి...

‘నన్నైనా వదిలి పెట్టొద్దు’.. డిప్యూటీ సీఎం పవన్

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఏపీ పునఃనిర్మాణం కోసం జనసేన తన పూర్తి సమకారం అందిస్తుందని జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan).. ఈరోజు అసెంబ్లీలో పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంఘానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా...
- Advertisement -

అమరావతికి 15 వేల కోట్లు..

Amaravati |కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత లభించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయపడనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా అమరావతి(Amaravati) అభివృద్ధికి రూ.15 వేల కోట్ల సహాయం...

‘బాబాయ్ హత్యపై ధర్నా ఎందుకు చేయలేదు’.. ప్రశ్నించిన షర్మిల

వినుకొండలో రషీద్ హత్యపై ఢిల్లీలో ధర్నా చేస్తామన్న జగన్ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల(YS Sharmila) ఘాటుగా స్పందించారు. జగన్ ఏం మాట్లాడుతున్నారా ఆయనకైనా అర్థమవుతుందా అంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. వినుకొండలో జరిగింది వ్యక్తిగత...

Latest news

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌లో రూ....

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్‌ఎస్‌ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో ఫైబర్ (Jio Fiber), ఎయిర్ ఫైబర్ (AirFiber), పోస్ట్‌ పెయిడ్ వినియోగదారులకి రెండు...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ జోనర్ 'ది రాజా సాబ్(The Raja Saab)' మూవీ ఒకటి. అభిమానులు ఈ...

Maha Kumbh Mela | మహా కుంభమేళాలో మరో ఆధ్యాత్మిక అద్భుత ఘట్టం

మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...