ఇంచార్జ్ల మార్పు మూడో జాబితాను వైసీపీ(YSRCP Third List) అధిష్టానం విడుదల చేసింది. ఈ జాబితాలో 21 మందికి చోటు కల్పించింది. ముఖ్యంగా రాయలసీమకు చెందిన స్థానాల్లో కీలక మార్పలు చేసింది. మంత్రి...
కాంగ్రెస్ నాయకురాలు షర్మిలపై ఆ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్(Harsha Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవొద్దని తెలిపారు. తెలంగాణ బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చానని...
చంద్రబాబు, లోకేశ్పై బెజవాడ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) చేసిన విమర్శలపై టీడీపీ నేతలు కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. నాని సోదరుడు చిన్ని(Kesineni Chinni) స్పందిస్తూ చంద్రబాబును అనే స్థాయి లేదని ఫైరయ్యారు....
పవన్ కళ్యాణ్ తో భేటీపై అంబటి రాయుడు(Ambati Rayudu) క్లారిటీ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన జనసేన అధినేతని కలవడం చర్చలకు దారితీసింది. అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నారనే గుసగుసలు...
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను విజయవాడ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) కలిశారు. ఆయన వెంట మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, దేవినేని అవినాశ్ ఉన్నారు. జగన్ను...
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా..తాజాగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్(MP Sanjeev Kumar) పార్టీకి రాజీనామా చేశారు....
ఎన్నికల వేల ఏపీ రాజకీయాలు రసవత్తరంగా జరుగుతన్నాయి. ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరే నేతలు చేరడం కామన్ అయిపోయింది. ఈ కోవలోనే తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati...
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయనకు ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సీఐడీ తనపై...
వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తొమ్మిది ముఖ్యమైన హామీలతో.. కేవలం రెండు పేజీలతో...
యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‘ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా 'ప్రసన్న వదనం(Prasanna...
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....