మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(Pinnelli Ramakrishna Reddy)కి బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో...
పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జీ ఫార్మా ప్రమాద బాధితులను హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) పరామర్శించారు. వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. వారికి మెరుగైన...
పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్యుతాపురం ఘోరాన్ని మరువక ముందే మరో ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు....
అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలోని ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదంలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి పరిహారంగా రూ.కోటి అందిస్తామని సీఎం...
అచ్యుతాపురం ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాద ఘటన షాక్ నుంచి తేరుకోకముందే అనకాపల్లి(Anakapalle) ఫార్మా సిటీలో మరో ఘోర ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్...
అచ్యుతాపురం ఘటనపై సీఎం చంద్రబాబు(Chandrababu) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత చంద్రబాబు ఈ...
ప్రజలను దోచుకుంటున్న అదానీని కాపాడటానికి మోదీ సర్కార్ ఎక్కడా లేని కుటిల ప్రయత్నాలు చేస్తోందంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు స్వరాజ్యం కోసం పోరాడిన...
Atchutapuram Sez | అచ్యుతాపురం ఫార్మా సేజ్ సంస్థలో జరిగిన ప్రమాద క్షతగాత్రులకు అధికారులు మూడు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 18 మందికి అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో, 10 మందికి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...