అచ్యుతాపురంలో ఫార్మా సంస్థ ఎసెన్షియాలో జరిగిన ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) స్పందించారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది మరణించడం తనను ఎంతగానో బాధించిందని వెల్లడించారు. ‘‘మృతుల కుటుంబాలకు...
అచ్యుతాపురం ఫార్మా సంస్థలో జరిగిన పేలుడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై బాధాకరమైన అంశమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం...
అనకాపల్లి అచ్యుతాపురంలోని ఫార్మా సంస్థ ఎసెన్షియాలో బుధవారం మధ్యాహ్న సమయంలో భారీ ప్రమాదం జరిగింది. సాల్వెంట్ ఆయిల్ను ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు పంప్ చేసే క్రమంలో లీకై మంటలు చెలరేగాయని...
అచ్యుతాపురం ఫార్మా సెజ్(Atchutapuram SEZ) ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు విశాఖపట్నం కలెక్టర్ హరేందిర ప్రసాద్(MN Harendhira Prasad) ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఆసుపత్రిలో...
అచ్యుతాపురం(Atchutapuram) ఫార్మా సెచ్ పేలుడు ఘటన క్షతగాత్రులను ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు పరామర్శించారు. అనకాపల్లిలోని మెడికోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన కలిసి వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి...
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు జవాబుదారీ, పారదర్శక పాలన అందించడానికి కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వెల్లడించారు. అందులో భాగంగా గ్రామ సభలను పునరుద్దరించాలని నిర్ణయించుకున్నామని,...
సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) ఈరోజు సీఐఐ(CII) ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇందులో నూతన పారిశ్రామిక విధానంపై చర్చించారు. ఈ సమావేశంలో టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా పాల్గొన్నారు. ఆయనతో...
Anna Canteen | మనం ఎంత కష్టపడ్డా అది పట్టెడన్నం కోసమేనని పెద్దలు చెప్తుంటారు. ఆ పట్టెడన్నం తినడానికి ఇబ్బంది పడే వారి కోసం కూటమి ప్రభుత్వం మరోసారి రంగంలోకి దిగింది. పట్టుమని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...